Saturday, April 27, 2024

Odisha: గూడ్స్ ను కోర‌మండ‌ల్ ఢీకొన‌డంతోనే భారీ ప్ర‌మాదం.. ప్రాథ‌మిక నివేదిక

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్ర‌మాద‌ ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుద‌ల చేసింది. మెయిన్ లైన్ పైనే కోర‌మండ‌ల్ కు సిగ్న‌ల్ ఉంద‌ని ప్రాథ‌మిక‌ నివేదికలో తేలింది. అయితే లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ ను కోర‌మండ‌ల్ ఢీకొట్టింద‌ని రైల్వే శాఖ ప్రాథ‌మిక నివేదిక‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement