Monday, May 6, 2024

Breaking: హైద‌రాబాద్‌లో కొలియ‌ర్స్ ఇండియా కొత్త ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్‌లో కొలియర్స్ ఇండియా కొత్త కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ఇవ్వాల (సోమ‌వారం) ప్రారంభించారు. Colliers ప్రముఖ వృత్తిపరమైన సేవలు, పెట్టుబడి నిర్వహణ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా 62 కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తోంది. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, కొలియర్స్‌ ఇండియా ఛైర్మన్‌ & ఎండీ సాంకీ ప్రసాద్‌, సీఈవో రమేశ్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement