Wednesday, May 1, 2024

Breaking: రెబల్స్ కు సీఎం ఉద్దవ్ ఠాక్రే లేఖ

రెబల్స్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే లేఖ రాశారు. మీరంతా శివసైనికులే.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామన్నారు. మీ మనోభావాలను తప్పకుండా గౌరవిస్తామన్నారు. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement