Tuesday, May 14, 2024

Breaking: ఎర్రవెల్లిలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో అత్యవర సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు రావాలని ఆదేశించారు. దీంతో సీఎంతో మంత్రులు హరీష్ రావు, తలసాని, గంగుల భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హాజరైయ్యారు. మహారాష్ట్రలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్, అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉండడంతో ఈసమావేశానికి హాజరు కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement