Saturday, April 27, 2024

Breaking : రెండు లారీలు ఢీ – ఇద్దరు మృతి

అర్వపల్లి ప్రభా న్యూస్ : రెండు లారీలు ఢీ కొన్నాయి..ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు..అర్వ‌ప‌ల్లి మండలంలోని తిమ్మాపురం స్టేజీ వద్ద తిరుమలగిరి నుంచి ధాన్యంతో సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ ..సూర్యాపేట నుంచి చి బొగ్గు తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ కొట్టాయి..ఈ ఘ‌ట‌న‌లో రెండు లారీల డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement