Thursday, March 28, 2024

Big Breaking: ఫ్లెక్సీల ఏర్పాటు : టీఆర్ఎస్ నేత కేశవరావుకు రూ.50వేల ఫైన్

భారీ ఫ్లెక్సీల ఏర్పాటుపై అధికారులు కొరడా ఝులిపించారు. పలువురు నేతలకు అధికారులు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నేత కేశవరావుకు రూ.50వేల ఫైన్ విధించారు. అలాగే వరంగల్ మేయర్ కు కూడా ఫైన్ విధించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని వరంగల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీ గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అధికారులు ఫైన్లతో కొరఢా ఝులిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement