Sunday, May 12, 2024

Breaking : జ‌నంపైకి దూసుకెళ్ళిన ట్రావెల్ బ‌స్సు – ఇద్ద‌రు కూలీలు మృతి

త‌మిళ‌నాడు తేని జిల్లా అందిప‌ట్టిలో ఉద్రిక్త‌త నెల‌కొంది. జ‌నంపైకి ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు దూసుకువెళ్లింది. దాంతో ఇద్ద‌రు కూలీలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. దాంతో గ్రామ‌స్తులు ..బ‌స్సు డ్రైవ‌ర్ పై దాడి చేశారు. డ్రైవ‌ర్ ప‌రిస్థితి విష‌మంగా మారింది. బ‌స్సు డ్రైవ‌ర్ ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement