Thursday, May 16, 2024

Breaking : ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్

ముంబై చేరుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాగా కేసీఆర్ వెంట ఎంపీలు కేకే,సంతోష్ కుమార్,రంజిత్ రెడ్డి,బీబీపాటిల్ ,ఎమ్మెల్సీలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌,ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, శ్ర‌వ‌ణ్ కుమార్ ఉన్నారు. కాగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో.. కేసీఆర్ స‌మావేశం కానున్నారు. అనంత‌రం సాయంత్రం శ‌ర‌ద్ ప‌వార్ తో ..కేసీఆర్ భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement