Friday, April 26, 2024

Breaking : నిలిచిన విమానం – ర‌న్ వే పై ప్ర‌యాణికుల ధ‌ర్నా

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం నిలిచిపోయింది. ర‌న్ వే పైకి వెళ్ల‌గానే విమానం ఇంజిన్ లో సాంకేతిక‌లోపం ఏర్పడింది. ఉద‌యం 9:45నిమిషాల‌కి గోండియా వెళ్లాల్సిన ప్లైబిగ్ విమానం నిలిచిపోయింది. దాంతో అధికారుల‌పై ప్ర‌యాణికులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. దాంతో ర‌న్ వేపై ధ‌ర్నాకు దిగారు ప్ర‌యాణికులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement