Wednesday, April 24, 2024

Breaking : టూరిస్ట్ బ‌స్సు-ట్ర‌క్కు ఢీ – ఏడుగురు మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. టూరిస్ట్ బ‌స్సు-ట్ర‌క్కు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బ‌హ్రైచ్-ల‌ఖింపూర్ రోడ్డులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement