Tuesday, April 23, 2024

మేర దేశ్ – మేర శాన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన – ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ ..సరూర్ నగర్ ప్రియదర్శిని పార్కులో స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేర దేశ్ మేర శాన్ సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ బ్రహ్మకుమారి, LN విజయ్ కుమార్ రంగ, బి. వరుణ్, సాట్స్ వింగ్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement