Sunday, May 5, 2024

Breaking : బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ భేటీలో రాజ‌కీయ తీర్మానం -బ‌ల‌ప‌రిచిన అసోం..క‌ర్ణాట‌క సీఎంలు

బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ భేటీలో రాజ‌కీయ తీర్మానం జ‌రిగింది. ఈ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు కేంద్ర‌మంత్రి అమిత్ షా. కాగా ఈ తీర్మానాన్ని బ‌ల‌ప‌రిచారు అసోం..కర్ణాట‌క ముఖ్య‌మంత్రులు. ఈ తీర్మానం బిజెపి దార్శ‌నిక ప‌త్రంగా నిల‌వ‌నున్న రాజ‌కీయ తీర్మానంగా నిలుస్తుంది. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల విజ‌యంపై ప్ర‌స్తావ‌న తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement