Monday, April 29, 2024

Breaking : ఏపీ విభ‌జ‌న బిల్లుకు బీజేపీ స‌పోర్ట్ చేసిన సంగ‌తి మ‌రిచారా – ఎంపీ కేకే

ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోడీ వ్యాఖ్య‌లు బాధించాయ‌ని ఎంపీ కే.కేశ‌వ‌రావు అన్నారు. శాస్త్రీయంగా, ఆశాస్త్రీయంగా అని ఏం ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పారు. ప‌దేళ్ల ఉద్య‌మం త‌ర్వాతే విభ‌జ‌న బిల్లు ఆమోదం పొందింద‌న్నారు. ఆనాడు బిల్లుకు బీజేపీ స‌పోర్ట్ చేసింద‌ని కేకే. ఇక తెలంగాణ అంత‌ట న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న తెల‌పాల‌ని టీఆర్ ఎస్ శ్రేణులు నిర్ణ‌యించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement