Monday, May 6, 2024

Breaking : ప్ర‌జ‌ల కోరిక మేర‌కే ఓటీఎస్ ప‌థ‌కం – మంత్రి బొత్స

విజ‌య‌వాడ‌లో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మంత్రులు ప్రారంభించారు. ఏపీలో అభివృద్ధిపై నీతి ఆయోగ్ ర్యాంక్ ఇచ్చిందని దానిపై బిజెపి స‌మాధానం చెప్పాల‌ని మంత్రి బొత్స అన్నారు. విభ‌జ‌న హామీలు ఎంత‌వ‌ర‌కు నెర‌వేర్చారో చెప్పాల‌ని నిల‌దీశారు. త‌మ ఉనికిని కాపాడుకోవ‌డానికే బిజెపి స‌భ పెట్టింద‌ని అన్నారు. ఓటీఎస్ నిర్బంధ ప‌థ‌కం కాద‌న్నారు. ప్ర‌జ‌ల కోరిక మేర‌కే ఓటీఎస్ ప‌థ‌కాన్ని తెచ్చామ‌ని బొత్స తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement