Monday, May 20, 2024

Breaking : సీఎం జ‌గ‌న్ తో భేటీ కానున్న- మంత్రి గోవ‌ర్థ‌న్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌

అమరావతి/తాడేపల్లి: నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.ఫ్లెక్సీల వివాదం, కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య మాటల యుద్దంపై సీఎం ఆగ్రహం వ్య‌క్తం చేశారు.తాడేపల్లి రావాలని మంత్రి కాకాణి, అనిల్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.కాకాణి, అనిల్ కు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వ‌చ్చింది. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంకు రానున్నారు నాయకులు. సీఎంతో భేటీ కానున్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement