Thursday, May 9, 2024

Breaking : జ‌న‌గామ స‌భ‌కు ల‌క్ష‌మందికి పైగా జ‌నం – మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా కేసీఆర్ కోసం త‌ర‌లివ‌స్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు..కేసీఆర్ కి జ‌న‌గామ ప్ర‌జ‌లు పూర్తి మ‌ద్ద‌తుగా ఉంటార‌ని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ వెంటే తెలంగాణ ప్ర‌జ‌లు ఉన్నార‌ని అన్నారు. జ‌న‌గామ స‌భ‌కు ల‌క్ష‌మందికి పైగా జ‌నం వ‌స్తార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement