Thursday, April 25, 2024

మేడ్చ‌ల్ జిల్లాలో మంత్రుల సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డిలు మేడ్చ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. శంకుస్థాపనలు…ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 3.5కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేశారు. అలాగే జిల్లా గ్రంధాలయ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement