ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ ఫార్మర్ నెపంతో మానసిక వికలాంగుడిని కత్తులతో పొడిచి చంపారు మావోయిస్టులు. మృతుడు తిమ్మాపూర్ కి చెందిన హేమంత్ బండిగా పోలీసులు గుర్తించారు. ఆ విషయాన్ని ధృవీకరించారు ఎస్పీ కమలేషన్ కష్యప్. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Breaking :ఇన్ ఫార్మర్ నెపంతో ‘మానసిక వికలాంగుడి’ని హత్య చేసిన మావోయిస్టులు
Advertisement
తాజా వార్తలు
Advertisement