Thursday, May 2, 2024

Breaking :ఇన్ ఫార్మ‌ర్ నెపంతో ‘మాన‌సిక విక‌లాంగుడి’ని హ‌త్య చేసిన మావోయిస్టులు

ఛ‌త్తీస్ గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ ఫార్మ‌ర్ నెపంతో మాన‌సిక విక‌లాంగుడిని క‌త్తుల‌తో పొడిచి చంపారు మావోయిస్టులు. మృతుడు తిమ్మాపూర్ కి చెందిన హేమంత్ బండిగా పోలీసులు గుర్తించారు. ఆ విష‌యాన్ని ధృవీక‌రించారు ఎస్పీ క‌మ‌లేష‌న్ క‌ష్య‌ప్. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement