Thursday, May 9, 2024

Breaking : రాజ్య‌స‌భ‌లో వ‌రి మంట – కేకే ..పీయూష్ గోయెల్ మ‌ధ్య వాగ్వాదం

రాజ్య‌స‌భ‌లో వ‌రి మంటలు చెల‌రేగాయి. తెలంగాన పండించిన వ‌డ్ల‌ను కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ కే.కేశ‌వ‌రావు. రా రైస్ ను మాత్ర‌మే కొంటాం..వ‌డ్ల‌ను కొనే ఉద్దేశ్యం లేద‌న్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. దాంతో టీఆర్ ఎస్ ఎంపీ కేకే వాగ్వాదానికి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement