Thursday, May 16, 2024

Breaking : విద్యుత్ విజిలెన్స్ అధికారులు త‌నిఖీలు – 176కేసులు

కృష్ణా జిల్లాలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు.భ‌వానీపురం సెక్ష‌న్ ప‌రిధిలో 47బృందాలు సోదాలు జ‌రిపాయి. కేట‌గిరీలో అవ‌క‌త‌వ‌క‌లు పాల్ప‌డుతున్న వారిపై కేసులు న‌మోదు చేశారు. 176కేసులు న‌మోదు కాగా..రూ.6.92ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement