Friday, May 3, 2024

Breaking : ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ బ‌య‌లుదేరిన కేసీఆర్..

జాతీయ రాజ‌కీయాల‌పై సీఎం కేసీఆర్ ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీ వెళ్ల‌నున్నారు. రెండు మూడు రోజులు ఢిల్లీలోనే మ‌కాం వేయ‌నున్నారు. మంత్రులు, అధికారుల‌తో కేసీఆర్ ఢిల్లీకి ప‌య‌న‌మ‌వ‌నున్నారు. ధాన్యం కొనుగోళ్ల‌పై ఢిల్లీలో కేసీఆర్ తేల్చుకోనున్నారు.ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరారు సీఎం కేసీఆర్. కాగా కేసీఆర్ వెంట గంగుల‌,నిరంజ‌న్ రెడ్డి,ప‌ల్లా రాజేశ్వ‌రి రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement