Saturday, May 4, 2024

Breaking : ముగిసిన సినీ క‌మిటీ భేటీ – ఇదే ఆఖ‌రి మీటింగ్

సినిమా టికెట్ ధ‌ర‌లు,ఐదు షోలు ఇత‌ర అంశాల‌పై తుది నిర్ణ‌యం తీసుకోనుంది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు భేటీ అయిన క‌మిటీ కీల‌క స‌మావేశం ముగిసింది. సీఎం ఆమోదం త‌ర్వాత జీవోలు జారీ చేయ‌నుంది ప్ర‌భుత్వం. ఏపీలో సినిమా టికెట్ల రేట్ల‌పై క‌మిటీ చివ‌రి భేటీ ఇదే. సినిమా ప్ర‌తినిధులు, సీఎం మ‌ధ్య వ‌చ్చిన అంశాల‌పై చర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రూ.100కోట్ల బ‌డ్జెట్ దాటిన సినిమాకు టిక్కెట్ రేట్ల పెంపు, చిన్న సినిమాల‌కు ప్రాధాన్యంపై చ‌ర్చ‌,క్యాంటీన్ లో అధిక ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement