Sunday, May 19, 2024

Breaking : వ‌న‌ప‌ర్తి ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ – ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాకు శంకుస్థాప‌న‌

వ‌న‌ప‌ర్తి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు సీఎం కేసీఆర్. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాకు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు. చిట్యాల‌లో మార్కెట్ యార్డ్ ను ప్రారంభించారు. జిల్లా క‌లెక్ట‌రేట్, టిఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ ను కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement