Sunday, April 28, 2024

Breaking : రేపు విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్

రేపు విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించ‌నున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడినుంచి గం.11.50ని. గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్ళ‌నున్నారు..కాగా హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ విశాఖ‌కి రానున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement