Tuesday, May 7, 2024

హాస్య బ్ర‌హ్మా ‘బ్ర‌హ్మానందం’కి రామినేని ఫౌండేష‌న్ అవార్డ్..

ఈ ఏడాది డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుకు ఎంపికయ్యారు హాస్య బ్ర‌హ్మా.. బ్ర‌హ్మానందం. 2021 సంవత్సరానికి రామినేని పురస్కారానికి ఎంపికైన వారిలో సినీ జర్నలిస్టు ఎస్వీ రామారావు, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్లా, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా పద్మజ కూడా ఉన్నారు. ఈ మేరకు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం వెల్లడించారు. త్వరలోనే అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని, ఇదే వేదికపై 2020 సంవత్సరం అవార్డులను కూడా ప్రదానం చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement