Thursday, May 2, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో న‌టి ‘ల‌హ‌రి’

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది బిగ్ బాస్ బ్యూటీ, న‌టి ల‌హ‌రి. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్క‌లు నాటింది. ఈ సందర్భంగా లహరి మాట్లాడుతూ.. రాబోయే బావి తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని, మంచి ఆక్సిజన్ లభించాలన్నా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందని అన్నారు.అనంతరం నటరాజ్ మాస్టర్,సరయు,ప్రియాంక సింగ్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది ల‌హ‌రి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement