Saturday, May 4, 2024

‘సీతారాముల’ క‌ళ్యాణానికి మంత్రికి ఆహ్వానం – పోస్ట‌ర్ రిలీజ్

భద్రాచలం శ్రీ సీత రామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రావాల‌ని ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి దంతులకు ఈవో శివాజీ అందించారు.ఈ క్రమంలో మంత్రి ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామ‌న‌వ‌మి రోజున ఈ దేవాల‌య ప్రాంగ‌ణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రుగుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement