Saturday, May 18, 2024

అనుమానాస్పదంగా రైలుపట్టాలపై విద్యార్థిని ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని కమ్మదనం గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గాయత్రి .. ఈనెల 27వ తేదీన కల్వకుర్తిలో ట్రయిబల్ వెల్ఫేర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష రాయడం కోసం వెళ్ళింది. అటునుంచి తమ స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోని పల్లి వెళ్లి .. నిన్న తన అన్నతో కలిసి అమ్రాబాద్ షాపింగ్ వచ్చి .. తన అన్నను బస్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పి షాద్ నగర్ బయల్దేరిందని, ఈరోజు ఉదయం అనుమానాస్పద రీతిలో రైల్వే ప‌ట్టాల‌పై శవమై కనిపించడంతో విచారణ జరుపుతున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement