Thursday, May 2, 2024

ఢిల్లీలో దారుణం… ఒక ఇంట్లో నాలుగు మృత‌దేహాలు..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక ఇంట్లో నాలుగు మృత‌దేహాలు కలకలం రేపాయి. భార్య, ఇద్దరు కూతుళ్లను వ్యాపారి కాల్చి చంపాడు. తరువాత వ్యాపారి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జఫరాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఆ వ్యాపారి వారి కుటుంబ సభ్యులను ఎందుకు చంపి… తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement