Friday, April 19, 2024

Breaking : బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజ‌న్-60మంది విద్యార్థుల‌కి అస్వ‌స్థ‌త‌

బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజ‌న్ అయింది.దాంతో సుమారు 60మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు.ఈ-1..ఈ-2మెస్ లో ఫుడ్ పాయిజ‌న్ అయింది. దాంతో విద్యార్థుల‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారంతా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మిగ‌తా విష‌యాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement