Saturday, April 27, 2024

Breaking: ప్రైవేటు ఆస్ప‌త్రిలో దారుణం.. ఇంక్యుబేటర్‌లో వేడికి పసికందు మృతి..

హైదరాబాద్ (ప్ర‌భ న్యూస్‌): హైద‌రాబాద్‌లోని పాతబస్తీ ఫలక్‌నుమా ఏరియాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇవ్వాల దారుణం జరిగింది. ఇంక్యుబేటర్‌లో పెట్టి వదిలేయడంతో.. వేడికి తాళలేక అప్పుడే పుట్టిన నవజాత శిశువు చ‌నిపోయిన ఘ‌ట‌న జ‌రిగింది. ఈ మేరకు శిశువు ఛాతీ భాగంలో కాలిన గాయాలున్నాయి. ఉదయం ప్రసవం కాగానే వేడి కోసం శిశువును డాక్ట‌ర్లు ఇంక్యుబేటర్‌లో పెట్టారు. కాగా, ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందింద‌ని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement