Saturday, April 27, 2024

69th Match: ముంబై ఇండియ‌న్స్ టార్గెట్ 201 ప‌రుగులు

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట్స్ మెన్లు మ‌యాంక్ అగ‌ర్వాల్ 83 ప‌రుగులు, వివ్రాంత్ శ‌ర్మ 69 ప‌రుగులు, హెన్రిచ్ క్లాసెన్ 18 ప‌రుగులు చేశారు. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 20 ఓవ‌ర్లలో 201 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement