Thursday, May 16, 2024

‘ఆపరేషన్ గంగ’తో సేఫ్.. క్షేమంగా భారత్ చేరిన 434 మంది భారతీయులు

రష్యా- ఉక్రెయిన్‌ భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను, పౌరులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఉక్రెయిన్ నుంచి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటికే ఏడు విమానాల్లో 1,578 మందిని భారత్ ను తీసుకురాగా.. తాజా ఈ రోజు మధ్యాహ్నం మరో రెండు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ రెండు విమానాల్లో మొత్తం 434 మంది భారతీయులు ఉన్నారు. కాగా, ఉక్రెయిన్‌లోని చాలా మంది భారతీయ విద్యార్థులు సరిహద్దు చెక్‌పోస్టులు, హాస్టల్ బంకర్‌ల వద్ద చిక్కుకుపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement