Tuesday, May 28, 2024

గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు.. వారంలో జీవో.. సీఎం కేసీఆర్

 రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఇస్తామని… వారంరోజుల్లో జీవో విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మోడీ మా జీవోను గౌరవిస్తారా ? లేదా దాన్నే ఉరితాడు చేసుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో త్వరలో గిరిజన బంధును అమలు చేస్తామన్నారు. పోడు భూముల రైతులకు పట్టాలిచ్చి రైతు బంధు ఇస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement