Saturday, May 18, 2024

Jammu and Kashmir: లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.​ దోడా జిల్లాలోని సుయి గ్వారి వద్ద ఓ మినీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 9మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్‌ లో ఆమోదం తెలిపింది ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement