Tuesday, April 30, 2024

యుద్ధానికి టీం ఇండియా సిద్ధం….సైనికులు వీరే !!

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు రంగం సిద్ధం అయింది. అందుకు సంబంధించి జట్టు వివరాలను ప్రకటించింది. మొన్న 15 మందిని సెలెక్ట్ చేయగా.. వారిలో 11మందితో తుదిజట్టును తాజాగా ప్రకటించారు.

దీనికి సంబంధించిన వివరాల్ని ట్వీట్ చేసింది బీసీసీఐ. జూన్‌ 18 ఇంగ్లండ్‌ లోని సౌతాంప్టన్‌ వేదికగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్ ప్రారంభం కానుంది.

జట్టు సభ్యులు ….

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, గిల్‌, పుజారా, రహానే, పంత్‌, జడేజా, అశ్విన్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement