Saturday, May 4, 2024

లక్నో పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐ పీఎల్ 2023 సీజన్‌లో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.జైపూర్ లోని సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. . ఇక, ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement