Sunday, April 28, 2024

IND vs ENG : 430 ప‌రుగుల వ‌ద్ద ఇండియా డిక్లేర్‌.. 556ప‌రుగుల అధిక్యం

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ముందు భార‌త్ భారీ ల‌క్ష్యంగా నిర్దేశించింది. 430ప‌రుగుల వ‌ద్ద భార‌త్ డిక్లేర్‌ను ప్ర‌క‌టించింది. దీంతో భార‌త్ ఇంగ్లండ్‌కు 557ప‌రుగుల ల‌క్ష్యంగా ముందుంచింది. ఇక‌, య‌శ్వ‌ల్ 214 నాటౌట్‌, స‌ర్పారాజ్ 68నాటౌట్ గానిలిచారు. రోహిత్‌19, సుమ‌న్‌గిల్ 91, ప‌టేదార్ 0, కుల్దీప్ 27ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో హార్జీ 1, రెహ‌న్ 1,రూట్ 1 వికెట్లు తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement