Saturday, May 4, 2024

49th Match : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య 49వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement