Saturday, April 27, 2024

3rd ODI : 68పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్.. హెడ్ 33కి ఔట్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆసీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు 68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement