Thursday, March 28, 2024

Breaking: చెన్నైలో భారీ పేలుడు… ఆరుగురు మృతి

బాణ‌సంచా కేంద్రంలో భారీ పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రో 15మందికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చెన్నై స‌మీపంలోని కాంచీపురం జిల్లాలో ఈ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. తీవ్ర‌గాయాల‌పాలైన వారిలో ఐదుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డ 30మంది కార్మికులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement