Friday, May 10, 2024

Breaking: బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement