Thursday, May 2, 2024

కేశినేని నానికి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. నాని ఇప్పుడు హోం ఐసొలేషన్ లో ఉన్నారు. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు కేశినేని నాని. తనను ఈ మధ్య కాలంలో కలిసిన అందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement