Thursday, May 2, 2024

వెంకయ్య సుదీర్ఘ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడింది.. మోడీ

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుదీర్ఘ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వీడ్కోలు సందర్భంగా మోడీ మాట్లాడుతూ… యువత భవిష్యత్ కోసం వెంకయ్య ఎంతో చేశారన్నారు. భావితరాలకు వెంకయ్య ఆదర్శమన్నారు. వెంకయ్యతో కలిసి పనిచేయడం నా అదృష్ట‌మ‌న్నారు. యువ ఎంపీలను వెంకయ్య ప్రోత్సహించారన్నారు. వెంకయ్య నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు. ఆయనతో భుజం కలిపి పనిచేసే అనుభవం నాకు లభించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement