Tuesday, May 7, 2024

అమెరికా లో మళ్లీ కాల్పులు – ఇద్దరు మృతి

అమెరికా లో మళ్లీ కాల్పులు జరిగాయి. యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వాషింగ్టన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జార్జ్ పట్టణానికి సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌లో రాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

వాషింగ్టన్ జార్జ్ యాంఫీథియేటర్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌లో కాల్పులు జరిగాయి.జార్జ్ యాంఫీథియేటర్ బియాండ్ వండర్‌ల్యాండ్ పేరిట రెండు రోజుల సంగీత ఉత్సవాన్ని జరుపుతుండగా ఈ కాల్పుల ఘటన జరిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement