Monday, May 20, 2024

TS | బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్…

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బేయిల్ మంజూరు చేసింది. ఓయూ సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో క్రిశాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై క్రిశాంక్ బేయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించాడు. నేడు విచారించిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ… రూ.25 వేల రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతిరోజు పోలీసుల ముందు హాజరుకావాలని చెప్పింది. అరెస్టైన ద‌గ్గ‌రినుంచి ఆయ‌న చంచల్ గూడ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement