Saturday, May 4, 2024

Breaking: కేరళలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా కళ్లంబలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హోటల్ వ్యాపారి మణికంఠన్ ఉరేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృత‌దేహాల‌ను పోస్టుమార్టంకు పంపించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement