Wednesday, May 8, 2024

ఒక వైపు కరోనా…. మరోవైపు ఎండలు

దేశంలో ఒకవైపు కరోనా తీవ్రత పెరుగుతుంటే మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది. కాగా రానున్న 2రోజులలో ఈ ఎండలు మరింత పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ
కేంద్రం వెల్లడించింది. ఐదారు రోజులుగా 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు… మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement