Friday, May 10, 2024

AP అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని సస్పెండ్ చేశారు. 14మంది టీడీపీ సభ్యులపై స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. నినాదాలు చేస్తూ.. మంత్రులు, స్పీకర్ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, సభా కార్యక్రమాలకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement