Monday, May 20, 2024

సాయినిహార్‌కు రజతం.. ఖేల్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్రీడాకారుల స‌త్తా..

హరియాణాలోని పంచకులలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాల ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులోభాగంగా 400 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సాయినిహార్‌ రజత పతకం సాధించాడు. బాలికల విభాగంలో వ్రిత్తి అగర్వాల్‌ మరో పతకం దక్కించుకుంది.

00 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో నాలుగు నిమిషాల 32 సెకండ్ల టైమింగ్‌తో మూడో స్తానంలో నిలిచింది కాంస్య పతకాన్ని దక్కించుకుంది. వీరిరువురూ జియాన్‌ స్పోర్ట్స్‌ స్విమ్మింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement